భిక్షాటన చేసుకుంటూ.. జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు భిక్షాటన చేసుకునే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు
Hyderabad | సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో మూడు రోజుల క్రితం ఓ యాచకుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును మోండా మార్కెట్ పోలీసులు ఛేదించారు.