తెలంగాణలో బీర్ బ్రాండ్ల వినియోగ ధరల్లో సుమారు 70% ప్రభుత్వ పన్నులే ఉన్నాయని, తమకు నష్టాలు వస్తున్నా కూడా ఇప్పటివరకు కింగ్ఫిషర్ వంటి తమ బ్రాండెడ్ బీర్లను వినియోగదారులకు అందిస్తూ వచ్చామని యునైటెడ్ బ్
బీరు సీసాల్లో పురుగులు, చెత్తాచెదారం రావడంతో మద్యం ప్రియులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్లో వెలుగుచూసి
జూన్ 4వ తేదీ తర్వాత తెలంగాణలో కొన్ని ప్రముఖ లిక్కర్, బీర్ బ్రాండ్లు కనుమరుగు కానున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చుతూ రాష్ట్రంలో చాలా మద్యం దుకాణాల్లో ఇప్పటికే బీర్లకు సంబంధ�