ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం తర్వాత లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచింది బీడీ పరిశ్రమ. ఆనాటి ఉమ్మడి జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పది లక్షల మందికి ఉపాధిని అందించి�
ఒక సంస్థ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఎనిమిది గంటల పనిదినాన్ని, స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చింది. ఆమె ఆ సంస్థ ఉత్పత్తులకు నాణ్యతను జోడించింది. అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లింది. మహిళా సిబ్బందే మానవ వనరులుగ�
పన్నులు పెంచి, నిబంధనలు కఠినతరం చేస్తేనే బీడీ వినియోగం తగ్గుతుందని ఓ అధ్యయనం తెలిపింది. జోధ్పూర్ ఎయిమ్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధిపతి పంకజ్ భరద్వాజ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు.