పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే చైనా మాంజాను పతంగులకు ఉపయోగించవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభ
పాకాల అభయారణ్యం అందమైన పక్షులకు నెలవుగా మారింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఔల్స్ ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ పక్షుల ఫొటోలు సేకరించారు.