భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని రేచపల్లి గ్రామంలోని ఊర చెరువు మత్తడిని శనివారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రేచపల్లి ఊర చెరువు కట్�
అధిక వర్షాల తో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద నీరు చేరడం, కడెం ప్రాజెక్టు నుండి వరద నీటి వల్ల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదలడం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గెట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉందని ఎల�
చిగురుమామిడి మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ ఎస్సై సాయి కృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అ�