ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఈ నెల 20న తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురసరించుకుని బ
ఇప్పటివరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తుండగా.. తొలిసారిగా 18 ఏండ్లు పైబడిన వారికీ ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా..
Healthcare Workers | ఓ ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు రూ. 500 కోసం చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్ జాముయి జిల్లాలోని లక్ష్మిపూర్ బ్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆదివారం చోటు చేసుకుంది.