సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన మెస్చార్జీలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని, తద్వారా విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కేవీపీఎస్(కులవివక్ష పోరాట సమితి)రాష్ట్ర ప్రధాన కార�
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్, నిర్వహణ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఉమ్మడి పాలనలో కనీస వసతులు కరువైన సంక్షేమ హాస్టళ్లలో పెండింగ్లో ఉన్న సమస్య లు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి సెలవుల్లో మరమ్మతులు చే పట్టాలని సంకల్పించింది.