సీఎం రేవంత్రెడ్డి ఓయూ వేదికగా సోమవారం ఇచ్చిన మాటపై నిలబడే దమ్ముందా అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొల్లెపల్లి స్వామిగౌడ్ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూ అధిక�
ఇంజనీరింగ్ విద్యలో బీసీ విద్యార్థులకు 10వేల ర్యాంకు నిబంధనను ఎత్తివేయడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవ