పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలోని అభినందన్ హోట�
బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో వేలాది మందితో పార్లమెంట్ ముట్టడిస్తామని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.
బీసీల సమస్యలు పరిష్కరించకుంటే కేంద్ర ప్రభుత్వంపై సమరశీల పోరాటం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.