ఖమ్మం జిల్లాలో బీసీల ఆత్మగౌరవ భవనం అసంపూర్తిగా దర్శనమిస్తున్నది. నాటి బీఆర్ఎస్ సర్కార్ పాలనలో భవన నిర్మాణం ప్రారంభమై 70 శాతం పనులు పూర్తయినప్పటికీ మిగిలిన 30 శాతం పనులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్�
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలో రూ.వేలకోట్ల విలువైన స్థలాలను బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, �