పోచంపల్లి మున్సిపాలిటీలో క్రయ విక్రయాలు చేయకూడదంటూ రెవెన్యూ అధికారులు రూపొందించిన 644 నిషేధిత ఇళ్ల జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ కాలనీలో శనివారం కాలనీవాసులు ధర్నా నిర్వహించారు.
మండల కేంద్రంలోని బీసీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి.