కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు విలవిలలాడుతున్నారు. యాసంగిపై ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులు మొక్కజొన్నకు చివరిదశలో సాగునీరు అందక ఆవేదన చెందుతున్నారు. సాగునీరు సక్రమంగా అందించాల్సిన అధికారుల నిర�
తమ పంటలు ఎండిపోతుంటే ఆంధ్రా ప్రాంతానికి సాగునీరు తరలించడం ఏంటని మధిర నీటి పారుదల శాఖ ఈఈ రామకృష్ణపై బోనకల్లు మండల రైతులు ఆదివారం కలకోట రెగ్యులేటర్ వద్ద మండిపడ్డారు.
చింతకాని, బోనకల్ మండల పరిధిలో సాగర్ ఆయకట్టు గ్రామాల రైతుల చివరి పొలాలకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామని, సాగునీటిని వృథా చేయవద్దని సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్లు నర్సింగరావు, ఆనంద్కుమార్ అన్న