దివ్యాంగుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం 141 మంద�
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రూ.3016 ఆసరా పింఛన్తో పాటు బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి ఉపకరణాలు అందజేస్తూ వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.
ట్రై స్కూటీస్ పంపిణీ | అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు లాప్ టాప్స్, మొబైల్స్, బ్యాటరీ చైర్స్, ట్రై స్కూటీస్ను జెడ్పీ కార్యాలయంలో మహిళ, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పంపి�
మంత్రి ఎర్రబెల్లి | దివ్యాంగుల సంక్షేమానికి కృషిచేస్తూ.. రాష్ట్ర బడ్జెట్ లో పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.