చదివింది పదోతరగతే అయినా తన ఆలోచనతో ఈ-సైకిల్ రూపొందించి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సాంబారి మల్లేశ్.
Siddipet | బైక్ కొనుక్కునే స్థోమత లేక ఓ చిరువ్యాపారి తన సైకిల్ను బ్యాటరీ సైకిల్గా మార్చుకొని దర్జాగా ప్రయాణం చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామానికి చెందిన పప్పా చంద్రం చిరువ్య