హైదరాబాద్లో సెక్షన్ 163 అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించిన 21మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై డీజీపీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. సోమవారం ఇందిరాపార్క్వద్ద ధర్నాలో పాల్గొన్న 21 మంది కానిస్టేబుళ్లపై �
వారంతా పోలీసుల భార్యలు.. తమ భర్తలు పడుతున్న ఇబ్బందులను చూడలేక రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఊగిపోయిన పెద్దలు ఆ �