రెండోవార్డు శివాజీ నగర్కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన బతుకమ్మ చీరెలను మహిళలకు కౌన్సిలర్ కారిం గుల సంకీర్తనతో కలిసి చైర్మన్ అంకం రాజేందర్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆడపడుచులకు అండగా ఉంటున్నదని పేర్క�
నాడు సంక్షోభంలో కూరుకుపోయి, మరణమే శరణ్యమనుకున్న సిరిసిల్ల నేతన్నలకు స్వరాష్ట్రంలో పునర్జీవం పోసిన బతుకమ్మ చీరెల తయారీ మళ్లీ మొదలుకాబోతున్నది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ పవ�