పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామంలో మత సామరస్యం వెల్లువిరిసింది. గ్రామానికి చెందిన ముస్లీం యువకుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ షకీల్ హైదర్ గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతకు ఆదివారం పట
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె నీరజ (40) అనే మహిళ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నీరజ గత కొంత కాలంగా ఉన్న అనారోగ్యాన్ని భరించలేక ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్
చేపల వేటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి హఠాన్మరణంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె రాయనర్సు అనే వ్యక్తి ఆ�
లాక్డౌన్| కరోనా కేసులు అధికమవుతుండంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లిలో గత కొన్నిరోజులు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా