పాదరక్షల తయా రీ దిగ్గజం బాటా ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈవోగా సంజయ్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గుంజన్ షా స్థానంలో సంజయ్ వస్తున్నారు. ఐదేండ్ల పదవీకాలం ముగియడం�
Bangladesh | బంగ్లాదేశ్లో (Bangladesh) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే, ఈ సారి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసనకారులు (Bangladesh protests) ఆందోళన చేపట్టారు.
ప్రముఖ షూ తయారీ సంస్థ బాటా..పాదరక్షలు, షూల ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నది. గడిచిన ఎనిమిది నుంచి తొమ్మిది నెలలుగా ధరలు పెంచలేదని, ముడిసరుకులు, ద్రవ్యోల్బణం కారణంగా సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడ
భారతదేశంలో ప్రతి పేద, మధ్యతరగతి ప్రజలు లింగ భేదం లేకుండా తమ పాదాలను అన్ని కాలాల్లో రక్షించుకునేందుకు చెప్పులు ధరిస్తారు. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్ని పర్వత ద్వీపాల మధ్యలో ‘హవాయిద్వీపం’ ఉన్నది.