బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కక్ష సాధింపు చర్యల్లో భాగమే కాళేశ్వరం కమిషన్ నివేదిక అని బీఆర్ఎస్ గద్వా ల నియోజకవర్గ నాయకుడు బాసుహన్మంతునాయుడు ఆరోపించారు. మం గళవారం జిల్లా కేంద్రంలో
కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉన్నోళ్లను బీఆర్ఎస్ ఎప్పటికీ మరువబోదని, వెన్నంటే ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.