కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి పెచ్చుమీరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి సొంత ప్రభుత్వంపై బాంబు పేల్చారు. సిద్ధరామయ్య ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్ అవినీతి ప్రభు�
ఐదు గ్యారెంటీల ప్రచారంతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటి అమలు తలకుమించిన భారంగా మారిపోయింది. పథకాల అమలుకు ఏటా రూ. 58 వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి రావడం, నిజమైన లబ్ధిదారు�