కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ (Swaminarayan Temple) ఆలయంపై దుండగులు గ్రాఫిటీ పెయింట్ (Graffiti) వేశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్�
కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఒంటారియో ప్రావిన్స్లోని విండ్సర్లో బీఏపీఎస్ స్వామినారాయణ దేవాలయంపై బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.