Vikarabad | సకాలంలో రైతులకు విత్తనాలు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులు ఉదయం నుండి విత్తనాల కొరకు పడిగాపులు కాశారు. అయిన విత్తనాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
బంట్వారం : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మ చేసుకున్న సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రొంపల్లి గ్రామానికి చెందిన కురువ నర్సింహు�
బంట్వారం : 75వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ‘మెగా రికార్డు’ సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బొపునారం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, గాయకుడు డాక్టర్ సలీమ్కు ఉత్తమ సామాజిక కార్యకర్తగా గుర్త�