భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం కాంగ్ర
కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపుతున్నదని ఇల్లెందు బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. గురువారం రాత్రి మండలంలోని సుదిమళ్లలోని హరిప్రియ నివాసంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వడివడిగా పుంజుకున్నది. బుధవారం నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో అభ్యర్�