హనుమకొండ జిల్లా పౌరసరఫరా శాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపులు, రైస్మిల్లుల ట్యాగింగ్, సీఎంఆర్ డెలివరీలో అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమ�
జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎంఆర్ పేరిట కొందరు మిల్లర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించి మర ఆడించి
నిబంధనల మేరకు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందేనని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెల�