ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కానీ ప్రధాని మోదీ మాత్రం సమాఖ్య, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను పార్లమెంటరీ చర్చలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహ
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయటానికి మోదీ సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాదిమంది బ్యాంకు ఉద్యోగులకే కాదు, కోట్లాది మంది ఖాతాదారులకు, దేశప్రజానీకానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థికరంగాన