గిరిజన, బంజారాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 6నూతన గిరిజన, బంజారా భవనాల నిర్మాణానికి, 9భవనాల్లో అదనపు సౌకర్యాల కల్పనకు కలిపి మొత్తంగా రూ.16.5కోట్ల తో పర�
బంజారాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టింది. బంజారాలు (గిరిజనులు) ఎన్నో ఏండ్లుగా పోడు భూముల్లో సాగు చేస్తున్నా.. గత ప్రభుత్వలు వారికి హక్కులు కలిపించలేదు.
ఆదివాసీ గిరిజనుల ఆత్మ గౌరవం ఉట్టి పడేలా రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, మహేశ్వరం, షాద్నగర్లలో నూతన బంజారా భవనాల నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రా