పల్లెకెలె: శ్రీలంకతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కో రు దిశగా సాగుతున్నది. బుధవారం ఆట ముగిసే సమ యానికి బంగ్లాదేశ్ మొదటి ఇ న్నింగ్స్లో 2 వికెట్లకు 302 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (126 బ్యాటిం గ్) �
ఢాకా : ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నారావణే బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా నారావాణే శనివారం ఢాకాలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులతో సమావేశమయ
బంగ్లాదేశ్లో 27 మంది మృతిఢాకా, ఏప్రిల్ 5: ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ.. సరుకు రవాణా నౌకను ఢీకొని నీటిలో మునిగిన ఘటనలో కనీసం 27 మంది మరణించారు. బంగ్లాదేశ్లో నారాయణ్గంజ్ జిల్లాలోని శీతలఖ్య నదిలో ఆదివారం �
ఢాకా: బంగ్లాదేశ్లో మళ్లీ పూర్తి స్థాయిలో ఏడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలులోకి రానున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉదృతం అవుతున్న నేపథ్యంలో షేక్ �
నేపియర్ (న్యూజిలాండ్): పొట్టి ఫార్మాట్లోనూ బంగ్లాదేశ్ను చిత్తుచేసిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ పట్టేసింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కివీ�
ఢాకా : భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించడంలో జమాతే ఇస్లామీ హస్తమున్నదని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి.
ఢాకా: బంగ్లాదేశ్లో హెఫాజాత్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బ్రహ్మన్బరియా జిల్లాలోని కేంద్ర ప్రజా గ్రంథాలయానికి హెఫాజాత్ ఉగ్రవాదులు ఆదివారం నిప్పు పెట్టారు.
కోల్కతా, మార్చి 27: పశ్చిమబెంగాల్లో తొలి విడుత పోలింగ్ మొదలైన వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘ఆడియో’ వార్కు తెరలేచింది. తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన ప్రళయ్రాయ్కి సీఎం మమత ఫోన్ చేసి.. నం
ఢాకా: బంగ్లాదేశ్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢాకా-రాజ్షాహి హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఓ వాహనానికి నిప్పు అంటుకోవడంతో.. దాంట్లో ఉన్న 11 మంది సజీవదహనం అయ్యా�
ఢాకా : బంగ్లాదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన శనివారం కొనసాగనుంది. నైరుతి షాట్ఖిరా, గోపాల్గంజ్లోని జశోరేశ్వరి, ఓర్కాండి దేవాలయాల్లో పూజలు చేయనున్నారు. భారత్తో పాటు పక్కనే ఉన్న దేశాల్లోని 51 శక్తిపీ�
బంగ్లాదేశ్ విముక్తిపోరులోఇరుదేశాల వాళ్ల రక్తం చిందిందిఎన్ని ఒత్తిళ్లున్నా ఈ బంధం విడిపోదుబంగ్లాదేశ్ పర్యటనలో ప్రధాని మోదీఢాకా, మార్చి 26: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం రక్త సంబంధం అని ప్రధాని మోద
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనను ఆ దేశంలోని కొందరు వ్యతిరేకించారు. శుక్రవారం పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో నలుగురు మరణించగా పలువు�