Ujjaini | ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల నేపథ్యంలో భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సప్త మాతృకలకు సప్త బంగారు బోనం కార్యక్రమం వరుసగా కొనసాగుతున్నాయి.
బేగంపేట్ : సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో
శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబదేవి అమ్మవారికి హైదరాబాద్ లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటి ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మ ఆలయంలో పూజలు చ
శ్రీశైలం : తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఆషాఢ బోనాల పండుగలో భాగంగా శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటి గురువారం రాత్రి శ్�
బంగారు బోనం| విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మకి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం అమ్మవారిక