పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ స్నేహితులను పేట్బషీరాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు భగీరథ్ స్నేహితులపై దృష్టి పెట్టారు.
బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతువిప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో త రచూ కాంగ్రెస్ పార్టీని �
‘భారత్ మాతాకి జై’ ఈ స్లోగన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పదే పదే ఇస్తుంటారు. అమ్మవారిని తలుచుకోనిదే కాలు కూడా బయట పెట్టనని చెప్తారు. నుదుటున బొట్టుతో చూడటానికి బుద్ధిమంతుడిలా కనిపిస్తారు.