రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రొఫెషనల్ కళాశాలలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు ఆందోళన బాటపట
హైదరాబాద్ నగరం నరకాన్ని తలపించింది. కొన్ని గంటల వ్యవధిలోనే నగర వ్యాప్తంగా రహదారులన్నీ ట్రాఫిక్ జాంలతో అట్టుడికిపోయాయి. అప్పటివరకు సాఫీగా సాగుతున్న నగర ప్రయాణం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా నరకాన్ని తల�