ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు భారీ స్థాయిలో రుణాలను రైటాఫ్ చేశాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వరంగ బ్యాంకుల కన్నా ప్రైవేట్ రంగ బ్యాంకులు అన్ సెక్యూర్డ్ రుణాలను పెద్దమ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ తన వృద్ధి లక్ష్యాల్ని భారీగా తగ్గించుకుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.