Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మినరసింహాస్వామి బాలాలయంలో పంచకుండాత్మక యాగం జరగుతున్నది. బుధవారం ఉదంయ 9 గంటలకు అర్చకులురెండో పంచకుండాత్మక మహాయగంలో భాగంగా యాగశాలలో శాంతి పాఠం నిర్వహించారు.
Yadadri | యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్య పూజా కైంకర్యాలు చేపట్టి, బాలాలయ ముఖ మండపంలో తూర్పు
Yadadri | శ్రీలక్ష్శీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ