అనార్యోగంలో మృతిచెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టంగూర్ మండలాధ్యక్షుడు గోగు బాల సైదులు మృతదేహాన్నిశుక్రవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు వివిధ పార్టీల నాయకులు సందర్శించి పూలమాల వేసి నివా
బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టంగూర్ మండలాధ్యక్షుడు, మాల మహానాడు సోషల్ మీడియా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గోగు బాల సైదులు (32) అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు.