ముంబై, జూలై: స్టాక్ మార్కెట్లు గత రెండు రోజులుగా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వారం మొదటి రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు పతనమైంది. 30 షేర్ సెన్సెక్స్ మంగళవారం 355 పాయ�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ ముస్లిం సోదరులు ఈద్ అల్ అదా పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు ప�
హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సీఎం అన్నారు. ప్రవక్త శాంతి బోధనలను అనుసరించాలన�
హైదరాబాద్ : త్యాగం, సహనం, ఐక్యమతానికి బక్రీద్ ప్రతీక అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం బక్రీద్ను పురస్కరించుకుని మంత్రి ముస్లిం సోదరులకు శుభాక�
అమరావతి, జూలై :ముస్లింలకు రేపు బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర రవాణా,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని ఆయన అ�
ట్రాఫిక్ ఆంక్షలు | బక్రీద్(ఈద్-ఉల్-జుహ) ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మీర�
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు మృత్యువాతకు గురయ్యారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడాఉన్నారు