ప్రతిష్టాత్మక థామస్ కప్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ జట్టు క్వార్టర్స్కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 5-0తో ఏకపక్ష విజయం సాధించి వరుసగా రెండు విజయాలతో క్వార్టర్స్ �
హనుమకొండ చౌరస్తా, జనవరి 1: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టును ఎంపిక చేశామని స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి వెంకయ్య తెలిపారు.