సుమారు మూడు నెలల విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగిన భారత డబుల్స్ వీరులు సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి తమ పునరాగమనాన్ని విజయంతో ఆరంభించారు. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భాగంగా బుధవ
పారిస్ ఒలింపిక్స్ తర్వాత కొద్దిరోజులు విరామం తీసుకున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్ తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టనున్నారు.
కాలనీలలో,బస్తీలలో క్రీడల అభివృద్ధి కోసం ఎల్లప్పుడు కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఆదివారం షేక్పేట్ డివిజన్ లక్ష్మీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కో
అంబర్పేట : బాగ్అంబర్పేట డివిజన్లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ బాడ్మింటన్ కోర్టును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఆయన కోర్టును సందర్శించారు. ఈ సందర్