బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని షాబాద్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు గోవింద్, వసంతయామిని అన్నారు. గురువారం షాబాద్ మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి �
బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంఈవో రాంరెడ్డి అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఎమ్మార్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు బడిబాట ర్యాలీ �