మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మక్కకు రికార్డు స్థాయి ధర లభించింది. మంగళవారం అత్యధికంగా క్వింటాకు రూ.2, 431 ధర పలుకడం మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి.
బాదేపల్లి వ్యవసాయ మార్కె ట్ యార్డుకు వ్యవసాయ ఉత్పత్తులు పోటెత్తాయి. దీంతో మార్కెట్ యార్డు షెడ్లతోపాటు ఆవరణ పూర్తిగా వ్యవసాయ ఉత్తత్తులతో నిండిపోయింది. ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ ఆముదాలు, పొద్దుతిరుగ�