బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. గురువారం బాల్కొండ మండలం కిసాన్నగర్ గ్రామానికి చెందిన మోచి సంఘానికి చెందిన 27 కుటుంబాల వారు మంత్రి వే�
టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు దక్కడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు శుక్రవారం సంబురాలు జరుపుకొన్నారు.