Special attention | వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియట్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి గణేష్ కుమార్ జాదవ్ అధ్యాపకులకు సూచించారు.
Students | పదో తరగతి విద్యార్థుల జీవితాన్ని ఒక మలుపు తిప్పేందుకు తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా పిల్లలను గైర్హాజర్ కాకుండా నిత్యం పాఠశాలకు పంపించాలని కోరారు.