Maharashtra | మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం నెలకొంది. భీవండి పట్టణంలో ఆదివారం రాత్రి ఓ రెండు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో నలుగు
Jodhpur: జోద్పూర్ సమీపంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో నలుగుర్ని గొంతు కోసి చంపి, ఆ తర్వాత వాళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఆ నలుగురు కాలి బూడిదయ్యారు. ఆ నలుగురిలో ఓ ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉంది