తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మే 28న జన్మించిన మగబిడ్డను రూ.1.70 లక్షలకు అక్రమంగా విక్రయించిన ఘటనపై కుల్సుంపురా పోలీస్స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సంతలో సరుకులా ఓ బాలుడిని విక్రయించిన ఘటనలో తల్లి సహా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేంద్ర సోమవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకా రం.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్యకు ఐదేండ్ల క్రిత�