జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్ష కేంద్రంలో ఆదివారం ఒకేరోజు 32 కాన్పులు చేసినట్లు ప్రొఫెసర్, హెచ్వోడీ అరుణకుమారి తెలిపారు. గతంలో జిల్లా కేంద్రంలో ఎంసీహెచ్వో 28కాన్పులు చేసిన రికార్డు ఉందని, దానిని ఈ �
అహ్మదాబాద్ : ఏడుగురు కూతుర్లున్న ఓ మహిళ మగ బిడ్డ కోసం గాంధీనగర్ ప్రభుత్వ దవాఖాన నుంచి నవజాత శిశువును కిడ్నాప్ చేసింది. బాధితురాలి నుంచి బిడ్డను అపహరించేందుకు మహిళ నర్సుగా నమ్మబలికింది. పోలీసులు కేసున
జన్యులోపం కారణంగా చర్మం పగిలిపోయి, రక్తపు చారలతో ఒక శిశువు నిలోఫర్ దవాఖానలో జన్మించింది. సదరు మహిళకు గతంలో జన్మించిన బిడ్డ కూడా ఇదే జన్యులోపంతో జన్మించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వ