ఆగ్రా జిల్లాలోని ఖేరాగఢ్లో 17 ఏండ్ల క్రితం కిడ్నాప్కు గురైన ఓ బాలుడు.. ఇప్పుడు లాయర్గా ఎదిగాడు. ఆపై తన అపహరణ కేసులో తానే తుది వాదనలు వినిపించి, ఆ కిడ్నాపర్లకు జీవిత ఖైదు పడేలా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. 20
గంటల వ్యవధిలోనే పసికందు అపహరణ కేసును ఛేదించిన పోలీసులు నిందితులది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా గుర్తింపు వేములవాడ, మే 16: 28 రోజుల బాబు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తల్లి