మహారాష్ట్రలోని ఎగువ గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ గేట్లను సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి), మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తివేశారు.
Babli gates opened | రాంసాగర్ ప్రాజెక్టు(SRSP) ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను(Babli gates opened )సోమవారం ఎత్తారు. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల(Supreme Court orders) మేరకు
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం 0.6 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. తాగునీటి కోసం మార్చి ఒకటిన నీటిని విడుదల చేయా లని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిం ది.
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న స్వల్ప ఇన్ఫ్లో మెండొర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహరాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం శు�