అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ అక్కడ అన్నదానం చేసే భాగ్యం సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది. సుమారు 45 రోజుల పాటు రోజుకు సుమారు 7వేల మందికి అన్నదానం చేసే అవకాశాన్ని కల్పించా�
వచ్చే ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనపై అయోధ్యలోని స్థానిక దుకాణదారులు, చిరు వ్యాపారులు మండిపడుతున్నారు.