ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిగులు జలాలు వృథాగా పోవద్దన్న ఉద్దేశంతో నిర్మించిన వరద కాలువ నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున
Kadem Project | మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు , చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీ�