కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు తెలంగాణ ఇండెంట్ నీరు చేరలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో యాసంగిలో సాగు చేసిన పంటలకు నీటి లభ్యత తగ్గడంతో ఈనెల 26న తుంగభద్ర జలాశయం నుంచి 2024-25 ఏడాదికిగానూ 5.896 టీఎంసీల నీటివాట�
దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండీ) దయనీయ స్థితికి చేరింది. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.449 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. గతేడాది ఇదే సమయానికి 23 టీఎంసీల నీరు ఉన్నది.
ధర్మారం మండలం నంది రిజర్వాయర్ నుంచి లింక్ కాల్వ తవ్వకం చేపట్టి ఎస్సారెస్పీ డి 83/బి కాల్వకు అనుసంధానం చేయడంతో కాళేశ్వర జలాలు అంది త్వరలో వెల్గటూరు మండలంలోని కాల్వ చివరి గ్రామాల రైతుల చిరకాల ఆకాంక్ష నెర�
మెట్ట ప్రాంతాలకూ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఆయకట్టును పెంచుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని చాకలిపల్లి శివారులో మంత్రి సొంత ఖర్చులతో నిర్మించిన మైనర్ కాల్వను మంగళవ�
గురువారం నాగార్జునసాగర్ హిల్కాలనీ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమ కాల్వ ప్రారం భం వద్ద మంత్రి జగదీశ్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి పూజలు నిర్వహించి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్