వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్క�
పరిశ్రమల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలతో భారీగా ఆస్తినష్టం సంభవిస్తుండడంతో పాటు ప్రాణనష్టం కూడా అధికంగానే ఉంటుంది. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడం.. భద్రతాప్రమాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం