రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని ఆంధ్రప్రదేశ్ నాయకులన్నారు, కానీ అది ఉల్టా అయిందని ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas) అన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బాగా అభివృద్�
ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీ (YCP) నుంచి నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జగన్కు హాండిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజసభ సభ్యులు, నలుగురు �
అమరావతి, జూన్ 14: చంద్రబాబుకు టీడీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా పట్టులేదని.. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి తప్ప మంచి చేద్దామనే ఆలోచన ఉండదని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కుట�